పాటశాల విద్య రంగానికి దారుణమైన నష్టం కలిగించే RC 25 ని వ్యతిరేకిద్దాం .
నష్టాలు
- గ్రామంలో ఉండే పాటశాలల సంఖ్య తగ్గిపోతుంది .
- తద్వారా ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోతుంది
- ఉన్న ఉపాధ్యాయులు అధికంగా నిర్ణయించబడి రేషనలై జే షన్ సమస్య ను ఎదుర్కొంటారు
- ప్రభుత్వం నిర్వహణ సాధ్యం కాదు అని పాటశాల లను మూసివేయడం పేద ప్రజలకు,ఉపాధ్యాయులకు,నిరుద్యో
గులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది . - RC 25 లో ఆదర్శ పాటశాలకు 5 గురు ఉపాధ్యాయులు అని చెప్పిన ప్రభుత్వం 1;30 ప్రకారం ఎక్కువ విద్యార్ధులు ఉన్నఆదర్శ పాటశాలల్లో కూడా 5 గురు ఉపాధ్యాయులతోనే సరిపెట్టడం ఎక్కువ మంది ఉపాధ్యాయులు రేషనలై జే షన్ ప్రమాదం ను ఎదుర్కొంటారు .
- తక్కువ మంది విద్యార్ధులు ఉంటె 1:30 ఎక్కువ ఉంటె 5 గురు ఇదేమి న్యాయం
- ఆదార్ ఇంకా పలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ DISE ను కాకుండా ఆధార్ గీటురాయి గా తీసుకోవడం ఎంత వరకు సమంజసం
- విద్యా రంగ సమస్యల పట్ల గావు కేకలు పెట్టె పిడిఎఫ్ M L C లు వారి ప్రతినిధి
- V బాలసుబ్ర్హమణ్యం వర్కింగ్ గ్రూప్ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనలు రామ పాదం క్రింద పడిన ఉడత బాధ లాగ ఉన్నాయి .
- అన్ని ఉపాధ్యాయ సంఘాలు ,MLC లు ,ఉపాధ్యాయులు మేధావులు , ప్రజలు ఆలోచించాలి .
- విద్యను ఆర్ధిక పరంగా భరించలేనిది గా కాకుండా సామాజిక పరంగా బాధ్యతగా భావించాలి .